Nikhil Siddharth : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే దాయాది దేశం ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ ఎక్కడా తగ్గడం లేదంటూ ఇప్పటికే ప్రకటించారు. ఆయన త్రివిధ దళాలకు సెల్యూట్ చేశారు. ఈ తరుణంలో యావత్ భారత దేశమంతా ఒక్కతాటిగా భారత ఆర్మీకి మద్దతు ప్రకటించింది.
Nikhil Siddharth Comment
ఈ తరుణంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్త్(Nikhil Siddharth) స్పందించాడు. నిస్సిగ్గుగా భారత్ చేసిన సాయం మరిచి పోయిన టర్కీ శత్రు దేశం పాకిస్తాన్ కు సాయం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. టర్కీకు చెందిన వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ఇదిలా ఉండగా బాయ్ కాట్ టర్కీ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
మరో వైపు భారతీయ చలన చిత్ర పరిశ్రమ అంతా మూకుమ్మడిగా భారత దేశం సాగిస్తున్న పోరాటానికి బేషరతుగా మద్దతు తెలియ చేస్తోంది. ఈ తరుణంలో నటుడు నిఖిల్ సిద్దార్త్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా భారత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలను భారతీయులు ఎవరూ సందర్శించ వద్దని పిలుపునిచ్చాడు. ఇప్పుడు తను హాట్ టాపిక్ గా మారాడు. మనకు ముందు దేశం ఆ తర్వాతే ఎవరైనా అని పేర్కొన్నాడు. హ్యాట్సాఫ్ యూ నిఖిల్.
Also Read : Hero Vijay Antony-Margaan :జూన్ 27న ఆంటోనీ మార్గన్ రిలీజ్
Hero Nikhil Siddharth :పోరాటం అద్భుతం బాసటగా నిలుద్దాం
పిలుపునిచ్చిన నటుడు నిఖిల్ సిద్దార్త్
Nikhil Siddharth : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే దాయాది దేశం ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ ఎక్కడా తగ్గడం లేదంటూ ఇప్పటికే ప్రకటించారు. ఆయన త్రివిధ దళాలకు సెల్యూట్ చేశారు. ఈ తరుణంలో యావత్ భారత దేశమంతా ఒక్కతాటిగా భారత ఆర్మీకి మద్దతు ప్రకటించింది.
Nikhil Siddharth Comment
ఈ తరుణంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్త్(Nikhil Siddharth) స్పందించాడు. నిస్సిగ్గుగా భారత్ చేసిన సాయం మరిచి పోయిన టర్కీ శత్రు దేశం పాకిస్తాన్ కు సాయం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. టర్కీకు చెందిన వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ఇదిలా ఉండగా బాయ్ కాట్ టర్కీ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
మరో వైపు భారతీయ చలన చిత్ర పరిశ్రమ అంతా మూకుమ్మడిగా భారత దేశం సాగిస్తున్న పోరాటానికి బేషరతుగా మద్దతు తెలియ చేస్తోంది. ఈ తరుణంలో నటుడు నిఖిల్ సిద్దార్త్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా భారత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలను భారతీయులు ఎవరూ సందర్శించ వద్దని పిలుపునిచ్చాడు. ఇప్పుడు తను హాట్ టాపిక్ గా మారాడు. మనకు ముందు దేశం ఆ తర్వాతే ఎవరైనా అని పేర్కొన్నాడు. హ్యాట్సాఫ్ యూ నిఖిల్.
Also Read : Hero Vijay Antony-Margaan :జూన్ 27న ఆంటోనీ మార్గన్ రిలీజ్