Poonam Pandey : బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే కన్నుమూశారు. పూనమ్ పాండే క్యాన్సర్తో మరణించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించింది. అంతేకాదు చాలా కాంట్రవర్సిలలో చిక్కుకుంది ఈ నటి. పూనమ్ పాండే ఇటీవల క్యాన్సర్తో కన్నుమూసింది. పూనమ్ పాండే మరణవార్త విని బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న పూనమ్ హఠాన్మరణం చెందడంతో అందరు షాక్ అయ్యారు. గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ మృతి చెందిందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Poonam Pandey No More
పూనమ్ పాండే తన సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువ పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అభిమానులతో సోషల్ మీడియా ద్వారా మాత్రమే టచ్ లో ఉంటారు. గతంలోనూ ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్గా మారారు.
Also Read : Megastar Vishwambhara: ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్ !