Rakul Preet Sing : ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లగ్జరీగా ఉండటం కంటే సింపుల్ గా ఉండటమే తాను ఎక్కువగా ఇష్ట పడతానని పేర్కొంది. తను చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించింది. గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లి చేసుకుంది.
Rakul Preet Sing…
ఇదిలా ఉండగా తన పెళ్లికి సంబంధించి ఏర్పాటు చేసిన రిసెపన్సన్, వేడుకల్లో ఎవరినీ మొబైల్స్ తీసుకు రావద్దంటూ కోరారు. అంతే కాదు వచ్చిన అతిథుల నుంచి మొబైల్స్ లోపలికి తీసుకు రాకుండానే ఉంచారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైంది. ఇందుకు సంబంధించి హాట్ టాపిక్ గా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Sing) మారారు.
ఈ మధ్యన తను చిట్ చాట్ చేసింది. ఇదే విషయంపై మరోసారి తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మేం డిఫరెంట్ గా ఉండేలా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చిన వాళ్లు ఫోన్లతో రావచ్చు. కానీ ఈవెంట్ కు మాత్రం అనుమతి ఇవ్వకూడదని చెప్పాం. ఎందుకంటే ఫోన్లు తీసుకు వచ్చాక ఫోటోలు తీసుకోవడం , సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుంది.
మా పెళ్లికి సంబంధించి కూల్ గా ఉండేలా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. దీని వల్ల ప్రోగ్రామ్ అంతా డిస్ట్రబ్ అవుతుందని, ఉన్న కొద్ది సేపు ఫోన్లు లేకుండా హాయిగా మాట్లాడు కోవచ్చని పేర్కొంది. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ స్పష్టం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇదిలా ఉండగా తను కీలక పాత్రలో నటించిన మేరి హస్బండ్ కి బీవీ మూవీ ఈనెల 21న శుక్రవారం రిలీజ్ కానుంది.
Also Read : Hero Arjun Kapoor Movie :మేరే హస్పెండ్ కి బీవీ రిలీజ్ కు రెడీ
Rakul Preet Singh Luxury :లగ్జరీ కంటే సింపుల్ గా ఉండటమే ఇష్టం
నటి రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్
Rakul Preet Sing : ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లగ్జరీగా ఉండటం కంటే సింపుల్ గా ఉండటమే తాను ఎక్కువగా ఇష్ట పడతానని పేర్కొంది. తను చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించింది. గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లి చేసుకుంది.
Rakul Preet Sing…
ఇదిలా ఉండగా తన పెళ్లికి సంబంధించి ఏర్పాటు చేసిన రిసెపన్సన్, వేడుకల్లో ఎవరినీ మొబైల్స్ తీసుకు రావద్దంటూ కోరారు. అంతే కాదు వచ్చిన అతిథుల నుంచి మొబైల్స్ లోపలికి తీసుకు రాకుండానే ఉంచారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైంది. ఇందుకు సంబంధించి హాట్ టాపిక్ గా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Sing) మారారు.
ఈ మధ్యన తను చిట్ చాట్ చేసింది. ఇదే విషయంపై మరోసారి తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మేం డిఫరెంట్ గా ఉండేలా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చిన వాళ్లు ఫోన్లతో రావచ్చు. కానీ ఈవెంట్ కు మాత్రం అనుమతి ఇవ్వకూడదని చెప్పాం. ఎందుకంటే ఫోన్లు తీసుకు వచ్చాక ఫోటోలు తీసుకోవడం , సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుంది.
మా పెళ్లికి సంబంధించి కూల్ గా ఉండేలా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. దీని వల్ల ప్రోగ్రామ్ అంతా డిస్ట్రబ్ అవుతుందని, ఉన్న కొద్ది సేపు ఫోన్లు లేకుండా హాయిగా మాట్లాడు కోవచ్చని పేర్కొంది. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ స్పష్టం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇదిలా ఉండగా తను కీలక పాత్రలో నటించిన మేరి హస్బండ్ కి బీవీ మూవీ ఈనెల 21న శుక్రవారం రిలీజ్ కానుంది.
Also Read : Hero Arjun Kapoor Movie :మేరే హస్పెండ్ కి బీవీ రిలీజ్ కు రెడీ