మే 21న విశాఖలో యోగా డే.. హాజ‌రుకానున్న ప్ర‌ధాని

- అంత‌ర్జాతీయ యోగా డే సంద‌ర్బంగా ఈసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీని ఎంచుకున్నారు. ఆయ‌న వ‌చ్చాక యోగాకు అధిక ప్రాధాన్య‌త ల‌భించింది. పతంజ‌లి…

ఏపీలో మే 21 నుంచి యోగా మంత్ – సీఎం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. యోగా ప్రాధాన్య‌త గురించి ప్ర‌తి ఒక్క‌రు తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. యోగాను పాటించ‌డం…

పాకిస్తాన్ తోక జాడిస్తే తాట తీస్తాం

కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా నిప్పులు చెరిగారు. దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విర‌మ‌ణ అంటూనే ఇంకో వైపు ఉగ్ర‌వాదుల‌ను ఉసి…

వార్ ఎఫెక్ట్ ఐపీఎల్ 2025 రీ స్టార్ట్

భార‌త , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త కార‌ణంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 తిరిగి మే 17 శ‌నివారం నుంచి…

నా వ‌ల్ల‌నే భార‌త్..పాకిస్తాన్ యుద్దం ఆగింది

యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న వ‌ల్ల‌నే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య యుద్దం ఆగింద‌న్నారు. తాను జోక్యం…

శాంతి ముఖ్యం ఉగ్ర‌వాదం ప్ర‌మాదం

ఉగ్ర‌వాదం ప్ర‌పంచానికి ముప్పుగా ప‌రిణ‌మించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆప‌రేష‌న్ స‌క్సెస్ మిష‌న్ లో కీల‌క భూమిక…

బెంగ‌ళూరు గెలిచేనా కోల్ క‌తా షాకిచ్చేనా

బెంగ‌ళూరు - ఐపీఎల్ 2025 మెగా టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది రేప‌టి నుంచి. పాకిస్తాన్ తో ఆప‌రేష‌న్ సిందూర్ కార‌ణంగా కొన్ని రోజుల పాటు వాయిదా వేసింది…

జ‌గ‌న్ పై భ‌గ్గుమ‌న్న అచ్చెన్న

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రైతుల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం…

న‌క్ష పైల‌ట్ ప్రాజెక్టు వ‌ల్ల ఉప‌యోగం

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన న‌క్ష కార్య‌క్రమానికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌స్తుతానికి దేశంలోని కొన్ని ప్రాంతాల‌ను న‌క్ష పేరుతో పైల‌ట్ ప్రాజెక్టు కింద…
Social Media Auto Publish Powered By : XYZScripts.com