Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
చంద్రబాబు ప్రచారానికి ఎక్కువ పనికి తక్కువ
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఏం సాధించారని ఏడాది పాలన పేరుతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ…
అభివృద్దిలో పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్
దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. డబుల్ ఇంజిన్ సర్కార్…
వర్షాల ప్రభావం జనం జర భద్రం
ఏపీ వాతావరణ సంస్థ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈశాన్య రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి…
అమరావతిని శ్మశానంగా మార్చేసిన జగన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను…
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. తను చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. పెద్ద…
సాక్షి మీడియాపై NHRC కేసు నమోదు
ఏపీ రాజధాని అమరావతి మహిళా రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.…
రేపే ఏపీలో తల్లికి వందనం – సీఎం
ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు జూన్ 12న గురువారం తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు…
చంద్రబాబు నిర్వాకం రైతులకు శాపం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాకం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.…
రేపే కూటమి సర్కార్ వార్షికోత్సవ సంబురాలు
ఆంధ్రలో ఎన్డీఏ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకోనుంది జూన్ 12న గురువారం. పెద్ద ఎత్తున ఉత్సవాలు, సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు…
సజ్జలకు మహిళా కమిషన్ సమన్లు
వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన తన నోటికి పని చెప్పారు. మహిళలను ఉద్దేశించి సభ్య సమాజం తల…
