Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
జగన్ క్రిమినల్స్ ను పరామర్శిస్తే ఎలా..?
మాజీ సీఎం జగన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎవరైనా నేరస్తులను అడ్డుకుంటారని, కానీ నేరాలు, ఘోరాలను ప్రోత్సహించేలా…
ఏపీ ప్రాజెక్టులకు సహకారం అందించండి
దేశ రాజధాని పర్యటనలో బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి…
కేసీఆర్..జగన్ నా ఫోన్లను ట్యాప్ చేయించారు
విశాఖపట్నం - ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది…
ఏపీ డీఎస్సీ రెస్పాన్స్ షీట్లు రిలీజ్
ఏపీ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ డీఎస్సీ 2025 కి సంబంధించి సూచనలు చేసింది.. ఈ సందర్బంగా ఈ పరీక్షకు సంబంధించి కీలకమైన…
సీసీఎస్ కింద ఏపీకి రూ. 2,787 కోట్లు
అమరావతి - కేంద్ర ప్రభుత్వం ఏపీకి వరాలు కురిపిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు అడిగిందే చాలు నిధులు మంజూరు చేస్తోంది. తాజాగా ఏపీకి తీపి కబురు చెప్పింది.…
కొడాలి నానిని అరెస్ట్ చేయలేదు
ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిని కోల్ కతా ఎయిర్ పోర్టులో తాము అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా…
ఆర్థిక సుస్థిరత కోసం ఫోకస్ పెట్టాలి – సీఎం
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై…
రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరు
తిరుమల -తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక తీర్మానం చేసింది. ఈ మేరకు రేణిగుంట విమానాశ్రయం పేరును ‘శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం’గా మార్చాలని…
బాధిత మహిళకు చంద్రబాబు భరోసా
అమరావతి - చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు…
మహిళా సాధికారతే మహిళా కమిషన్ లక్ష్యం
విజయవాడ - బాలికలు, మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కు మహిళా కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డాక్టర్. అర్చన మజుందార్ అన్నారు. దేశంలో ఎక్కడ…
