Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
India
India NEWS
ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఢిల్లీ -కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వాహనదారులకు మేలు చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఒకసారి రిచార్జ్…
ఐశ్వర్య గౌడ కేసులో డీకే సురేష్ కు షాక్
కేంద్ర దర్యాప్తు సంస్థ కోలుకోలేని షాక్ ఇచ్చింది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ కు. ఇవాళ నోటీసులు జారీ చేసింది. మనీ…
బలవంతంగా అప్పులు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష
తమిళనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతంగా అప్పులు వసూలు చేస్తే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టింది. ఈ మేరకు…
పూణెలో కూలిన వంతెన..పలువురు గల్లంతు
మరాఠాలోని పూణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకున్నారు. ఉన్నట్టుండి వంతెన కూలి పోవడంతో భయంతో పరుగులు తీశారు.…
నీట్ రిజల్ట్స్ డిక్లేర్ మహేష్ కుమార్ టాప్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2025 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది, వైద్య ప్రవేశ పరీక్షలో అత్యధిక ర్యాంక్ హోల్డర్లను వెల్లడించింది.…
విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని
అహ్మదాబాద్ లో విమానం కూలి పోయిన ఘటనా స్థలాన్ని శుక్రవారం సందర్శించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. భారీ భద్రత నడుమ ఆయన చేరుకున్నారు. ఈ ఘటనలో ఫ్లైట్…
బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం
టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. నిన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలి పోయింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు…
రుద్రాస్త్ర ప్రయోగం విజయవంతం
భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే రుద్రాస్త్ర అనే వినూత్న మానవ రహిత విమానం (యూఏవీ) రానుంది.సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన ఈ హైబ్రిడ్ యూఏవీని…
అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్
గుజరాత్ - ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే కూలి పోయింది. ఇందులో 242 మంది ప్రయాణిస్తున్నారు. వారి జాడ…
గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు బిగ్ రిలీఫ్
మైనింగ్ కింగ్ గా పేరు పొందిన గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే…
