Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
India
India NEWS
సీఎం సిద్దరామయ్యకు ఈడీ షాక్
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కోలుకోలేని షాక్ ఇచ్చింది కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య. ముడా కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం…
తొక్కిసలాట ఘటన..రాజ్ భవన్ స్పందన
ఐపీఎల్ కప్ గెలుచుకున్న అనంతరం ఆర్సీబీ విజయోత్సవ సభ నిర్వహించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేసిందంటూ బాంబు పేల్చింది కర్ణాటక రాష్ట్ర రాజ్…
తొక్కిసలాట ఘటన..ఖాకీలపై వేటు
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్బంగా చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు…
సర్కార్ నిర్లక్ష్యం హైకోర్టు ఆగ్రహం
కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 11…
తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం
కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు…
బెంగళూరు ఘటనకు డీకే శివకుమార్ బాధ్యుడు
కేంద్ర మంత్రి కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా…
హోం మంత్రి పరమేశ్వర రాజీనామా చేయాలి
బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ సన్మాన కార్యక్రమం చివరికి విషాదాన్ని నింపేలా చేసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11…
బెంగళూరు ఘటనలో 11 మంది మృతి
ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందం ఆర్సీబీకి దక్కలేదు. కర్ణాటక రాష్ట్ర సర్కార్ సన్మాన కార్యక్రమం విషాదం నింపేలా చేసింది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తలపెట్టిన…
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా భూతం మరోసారి జడలు విప్పింది. దీని దెబ్బకు దేశంలో పలు చోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 3,395…
తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు
ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
