Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
NEWS
NEWS
20న విశాఖకు రానున్న ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 20వ తేదీన విశాఖపట్నంకు చేరుకుంటారని తెలిపింది. ఆరోజు…
నీట్ రిజల్ట్స్ డిక్లేర్ మహేష్ కుమార్ టాప్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2025 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది, వైద్య ప్రవేశ పరీక్షలో అత్యధిక ర్యాంక్ హోల్డర్లను వెల్లడించింది.…
నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీసీ సంక్షేమ శాఖ…
రుజువు చేసే దమ్ముందా – పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర తనపై చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. దమ్ముంటే రుజువులు చేయాలని సవాల్ విసిరారు. పేర్ని…
తల్లికి వందనం దేశంలో సంచలనం
కూటమి సర్కార్ అమలు చేస్తున్న తల్లికి వందనం దేశంలోనే సంచలనం సృష్టించిందని అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు. ఒకేరోజు రూ. 10 వేల కోట్ల…
హక్కుల, మహిళా కమిషన్ కు రజని ఫిర్యాదు
తనపై ABN ఛానల్, సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్పై మాజీ మంత్రి విడదల రజిని మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అత్యంత దారుణంగా దూషణలు,…
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన జగన్
గత జగన్ రెడ్డి సర్కార్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. గతి తప్పిన శాఖను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా…
లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం
తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఆరోపణలను టీటీడీ…
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. గత…
5 లక్షల మందితో యోగా డే – చంద్రబాబు
ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా యోగా డేను ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. విశాఖ కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా…
