Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
NEWS
NEWS
హార్వర్డ్ యూనివర్శిటీపై ట్రంప్ నిషేధం
యుఎస్ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ రోజుకో నిర్ణయంతో ఝలక్ ఇస్తున్నారు. ప్రధానంగా విదేశీయులకు ఆయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ప్రముఖ…
కొడాలి నానికి షాక్ లుక్ ఔట్ నోటీస్
మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. తనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ఈ…
విజయ సాయి రెడ్డి బాబుకు లొంగి పోయాడు
మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకప్పుడు తనకు అనుంగు అనుచరుడిగా పేరు పొందిన విజయ సాయి రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్…
హృదయాలయం నిర్వహణపై ఈవో సమీక్ష
తిరుపతిలోని శ్రీ పద్మావతీ చిన్నపిల్లల హృదయాలయంలో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల దృష్ట్యా టిటిడిలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాద్యాలను…
యువతను భక్తి మార్గం వైపు నడిపించాలి – ఈవో
నవతరాన్ని భక్తి మార్గం వైపు నడిపించేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలు రూపొందించాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు…
ప్రొఫెసర్ అలీ ఖాన్ పై సుప్రీంకోర్టు కన్నెర్ర
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి అశోక…
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తీసుకోవాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 2 వేల కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. బుధవారం విశాఖ కర్మాగారం ముందు…
కబ్జాదారులకు హైడ్రా కమిషనర్ వార్నింగ్
కబ్జాకు పాల్పడే వారు ఎవరైనా సరే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ప్రజావాణి ఫిర్యాదులపై బుధవారం క్షేత్ర స్థాయిలో…
జగన్ రెడ్డి కామెంట్స్ పై కొల్లు రవీంద్ర కన్నెర్ర
అమరావతి - మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆయన ఇంకా సీఎం పదవిలోనే ఉన్నానని భ్రమలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.…
రూ. 142 కోట్లు లబ్ది పొందిన సోనియా..రాహుల్ గాంధీ
- ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలపై సంచలన ఆరోపణలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. బుధవారం ఇందుకు సంబంధించి ఢిల్లీ కోర్టుకు పూర్తి…
