Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
NEWS
NEWS
యోగాంధ్ర సెన్సేషన్ గిన్నిస్ రికార్డ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొన్న విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. మూడు లక్షల మందికిపైగా ప్రధాని మోదీతో కలిసి…
అప్పులు సరే రాజధాని మాటేంటి..?
ఏపీకి అప్పులు ఇవ్వడం కాదని ముందు రాజధాని కావాలని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి. ఏ ముఖం పెట్టుకుని విశాఖకు వచ్చారంటూ ప్రధాని మోదీపై…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్ - బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనను హైదరాబాద్ లో హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ రెడ్డి అనే…
యోగాను విశ్వ వ్యాప్తం చేసిన దార్శనికుడు మోదీ
విశాఖపట్నం - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీపై. విశాఖపట్నంలో సర్కార్ ఆధ్వర్యంలో 11వ యోగా అంతర్జాతీయ…
యోగా మనందరి జీవితాల్లో భాగం కావాలి
యోగా మనందరి జీవితాల్లో భాగం కావాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. విశాపట్నంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని ఘనంగా…
యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ
అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని అన్నారు ప్రధాని మోదీ. యోగా డే సందర్బంగా విశాఖ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన…
ట్రంప్ ఆహ్వానించినా వెళ్లలేదు – మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి తన మనసులో మాట బయట పెట్టారు. తనను రమ్మని…
జగన్ ను లేపేసేందుకు భారీ కుట్ర – రజిని
మాజీ మంత్రి విడదల రజిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ చీఫ్ జగన్ రెడ్డిని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశంలోనే అత్యంత జనాదరణ పొందిన…
జగనన్నా రఫ్ఫా రఫ్పా నరుకుతామంటే ఎలా..?
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సోదరుడు, మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. రఫ్ఫా రఫ్ఫా నరుకుతాం వ్యాఖ్యలను…
అహ్మదాబాద్ ఘటనలో 220 మంది బాధితుల గుర్తింపు
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అవుతూనే ఇటాన్ నగర్ లో కూలి పోయింది. ఈ ఘటనలో 265కి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే…
