Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
NEWS
NEWS
మౌలిక సదుపాయల కల్పనపై ఫోకస్
అమరావతి - మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రోడ్లు, రైళ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు,…
జగన్ తో దోస్తానా రాయలసీమకు నజరానా
హైదరాబాద్ - బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై తీవ్రంగా స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆనాడు జగన్ తో దోస్తీ చేసింది, రాయలసీమకు మద్దతు పలికింది కేసీఆర్…
బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉందట
ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి వనరులను దోచుకు వెళ్లేందుకు ప్లాన్ చేసిన చంద్రబాబుకు వత్తాసు…
విలక్షణ నాయకుడు రాహుల్ గాంధీ
భారత రాజకీయ చరిత్రలో విలక్షణ నాయకుడిగా గుర్తింపు పొందారు రాహుల్ గాంధీ. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. అత్యున్నత చదువు…
హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లల్లో వేగం పెంచండి
అమరావతి - పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
జగన్ క్రిమినల్స్ ను పరామర్శిస్తే ఎలా..?
మాజీ సీఎం జగన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎవరైనా నేరస్తులను అడ్డుకుంటారని, కానీ నేరాలు, ఘోరాలను ప్రోత్సహించేలా…
రేవంత్ చంద్రబాబు సీక్రెట్ డీల్..?
హైదరాబాద్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఏపీ, తెలంగాణ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య రహస్య మీటింగ్ జరగడం పట్ల ఆశ్చర్యం…
ఏపీ ప్రాజెక్టులకు సహకారం అందించండి
దేశ రాజధాని పర్యటనలో బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి…
కేసీఆర్..జగన్ నా ఫోన్లను ట్యాప్ చేయించారు
విశాఖపట్నం - ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది…
ఏపీ డీఎస్సీ రెస్పాన్స్ షీట్లు రిలీజ్
ఏపీ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ డీఎస్సీ 2025 కి సంబంధించి సూచనలు చేసింది.. ఈ సందర్బంగా ఈ పరీక్షకు సంబంధించి కీలకమైన…
