Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
Sports
Sports
ఆర్సీబీకి బిగ్ షాక్ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా 33 మందికి పైగా తీవ్రంగా…
ఆర్సీబీ రోడ్ షోపై గంభీర్ గరం
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ పరేడ్ సందర్బంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన…
ఘటన బాధాకరం మాటలకు అందని విషాదం
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుక చివరకు విషాదం నింపడం పట్ల క్రికెటర్లు స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. స్టార్…
ఏర్పాట్లలో వైఫల్యం విషాదానికి కారణం
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సన్మాన సభ సందర్బంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). ఈ…
ఆర్సీబీ విజయోత్సవంలో విషాదం
బెంగళూరులో బుధవారం నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు.…
కోహ్లీ భావోద్వేగం భార్యతో ఆలింగనం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో లక్ష మంది సాక్షిగా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. కళ్లల్లో నీళ్లు…
సూర్య భాయ్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్
ఐపీఎల్ ముగిసింది. ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులతో అలరించాడు సూర్య కుమార్ యాదవ్. తను అద్భుతమైన షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ…
వైభవ్ కు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్ అవార్డు
యంగ్ సెన్సేషన్ బీహార్ కు చెందిన 14 ఏళ్లు నిండని నూనుగు మీసాల కుర్రాడు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 18వ సీజన్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అద్బుతమైన షాట్స్ తో…
సాయి సుదర్శన్ కు ఆరెంజ్ క్యాప్
గుజరాత్ - ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఆర్సీబీ విశ్వ విజేతగా నిలిచింది. విజేతకు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నర్ అప్ గా నిలిచిన పంజాబ్ కు…
ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ
ఐపీఎల్ 2025 టోర్నీ ముగిసింది. విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ప్రైజ్ మనీని అందుకుంది. పంజాబ్ ను 6 పరుగుల…
