Trending
- జగన్ ను లేపేసేందుకు భారీ కుట్ర – రజిని
- జగనన్నా రఫ్ఫా రఫ్పా నరుకుతామంటే ఎలా..?
- ఉస్తామ్ భగత్ సింగ్ పై హరీశ్ ఫోకస్
- సీనీ కెరీర్ లో ఆ హీరో వెరీ వెరీ స్పెషల్
- ప్రమాదాలు ప్రయాణాలను ఆపలేవు
- హృదయాలను దోచుకున్న 8 వసంతాలు
- ఆడ పులికి చెర్రీ క్లీంకార పేరు
- అహ్మదాబాద్ ఘటనలో 220 మంది బాధితుల గుర్తింపు
- ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్
- యోగా కోసం విశాఖ నగరం సర్వాంగ సుందరం
Browsing Category
Sports
Sports
టోర్నీకే హైలెట్ సాల్ట్ సూపర్ క్యాచ్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. విజేతగా ఆర్సీబీ నిలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు కప్ ను స్వంతం చేసుకుంది. ఇక…
తిప్పేసిన రొమారియో షెఫర్డ్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మెగా టోర్నీలో ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ వస్తున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్…
సత్తా చాటారు కప్ ఎగరేసుకు పోయారు
కోట్లాది మంది కళ్లల్లో వత్తులు వేసుకుని చూశారు. బంతికి బ్యాట్ కు మధ్య యుద్దం ఎలా ఉంటుందో కళ్లారా చూశారు. అందుకే ఐపీఎల్ ఫార్మాట్ కు అంత క్రేజ్. అహ్మదాబాద్…
పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లిన కృనాల్ పాండ్యా
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో ఎట్టకేలకు 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. కప్ ను స్వంతం చేసుకుంది. 6…
పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఒక రకంగా యుద్దాన్ని తలపింప చేసింది. ముందుగా…
ఆర్సీబీ రియల్ హీరో రన్ మెషీన్
ఎన్నాళ్లకెన్నాళ్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అనుకున్నది సాధించింది. సుదీర్గ విరామం తర్వాత ఐపీఎల్ 2025 కప్ ను ముద్దాడింది. గుజరాత్ లోని…
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కంటతడి
ఈ సాలా కప్ ఆర్సీబీదే అంటూ నినాదాలు మిన్నంటాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ 2025 ఉత్కంఠ భరితంగా సాగింది. లక్షకు పైగా ప్రేక్షకుల…
18 ఏళ్ల సుదీర్ఘ అనంతరం కప్ స్వంతం
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో అద్భుతమైన ప్రతిభతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది ఆర్సీబీ.…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే ఐపీఎల్ కప్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించింది..విజేతగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 ఏళ్ల సుదీర్గ విరామం…
ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ టార్గెట్ 191 రన్స్
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 191 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా టాస్…