ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ క‌న్ ఫ‌ర్మ్

టాటా ఐపీఎల్ 2025 మెగా టోర్నీ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఓ వైపు భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య వాయిదా ప‌డింది. మ‌రోసారి…

సూర్య కుమార్ యాద‌వ్ సూప‌ర్ షో

ఐపీఎల్ 2025 టోర్నీ ప్రారంభంలో నాలుగు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలై ఆ త‌ర్వాత అనూహ్యంగా పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది ముంబై ఇండియ‌న్స్. హార్దిక్…

సూర్య ప్ర‌తాపం ముంబై ఘ‌న విజ‌యం

ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో ఆరంభంలో త‌డ‌బ‌డి ఆ త‌ర్వాత పుంజుకున్న ముంబై ఇండియ‌న్స్ ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. సూప‌ర్ షోతో ఆక‌ట్టుకున్న ఢిల్లీ…

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల‌ను తీసుకోవాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొల‌గించిన 2 వేల కార్మికుల‌ను వెంట‌నే తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. బుధ‌వారం విశాఖ…

క‌బ్జాదారుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ వార్నింగ్ 

క‌బ్జాకు పాల్ప‌డే వారు ఎవ‌రైనా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌. ప్రజావాణి ఫిర్యాదులపై  బుధవారం క్షేత్ర…

మిస్డ్ కాల్స్ తో వేగ‌లేక పోతున్నా – వైభ‌వ్

ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఇంకా ముగియ‌లేదు. కానీ అనుకోకుండా 18వ సీజ‌న్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ తో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిష్క్ర‌మించింది. ఆ జ‌ట్టు…

జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ పై కొల్లు ర‌వీంద్ర క‌న్నెర్ర

అమ‌రావ‌తి - మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. ఆయ‌న ఇంకా సీఎం ప‌ద‌విలోనే ఉన్నాన‌ని భ్ర‌మ‌లో ఉన్నాడ‌ని ఎద్దేవా…

రూ. 142 కోట్లు లబ్ది పొందిన సోనియా..రాహుల్ గాంధీ

- ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ. బుధ‌వారం ఇందుకు సంబంధించి ఢిల్లీ…

పంట‌ల‌ను ర‌క్షించ‌డంలో కుంకీ ఏనుగులు కీల‌కం

పంట‌ల‌ను కాపాడ‌డంలో కుంకీ ఏనుగులు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ సంద‌ర్బంగా స‌హ‌క‌రించిన క‌ర్ణాట‌క…

ఏక‌ప‌క్ష ఎన్ కౌంట‌ర్లు ఆపేయాలి

ఛత్తీస్ ఘడ్ లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తో సహా మరో 27 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నదని…
Social Media Auto Publish Powered By : XYZScripts.com