హైదరాబాద్ - మెట్రో రైలు రెండవ దశ (బి) నిర్మాణం త్వరలోనే రూపు దిద్దుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిపాదనలను సిద్దం చేశామన్నారు…
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులపై సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్రం సిద్ధంగా…